6, జూన్ 2024, గురువారం

బాబూజీ మాటల్లో క్లుప్తంగా యాత్రను గురించి

 



బాబూజీ మాటల్లో క్లుప్తంగా యాత్రను గురించి 

ప్రస్తుతం ఉన్న స్థితి నుండి ఉండవలసిన స్థితి వరకూ చేసే ప్రయాణమే యాత్ర. 

పాశవిక మానవుడి నుండి మానవీయ మానవుడిగా; మానవీయ మానవుడి నుండి దివ్య మానవుడిగా పరివర్తన చెందడమే యాత్ర. 

హృదయ క్షేత్రం నుండి మనోక్షేత్రానికి; మనో క్షేత్రం నుండి కేంద్ర క్షేత్రంలోకి ప్రయాణించడమే యాత్ర. 

స్థూలం నుండి సూక్ష్మం; సూక్ష్మం నుండి సూక్ష్మాతి సూక్ష్మం వరకూ చేసే ప్రయాణమే యాత్ర. 

పరిపూర్ణ మానవుడిగా పరివర్తన చెందడమే ఈ యాత్ర. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నిరంతర స్మరణ

  నిరంతర స్మరణ  అభ్యాసి: గమ్యాన్ని అతిత్వరగా చేరుకోవాలంటే మార్గం ఏమిటి? బాబూజీ: నిరంతర స్మరణ.  నిరంతర స్మరణ అంటే ఏమిటి?   సహజ మార్గ గురువులు...