బాబూజీ మాటల్లో క్లుప్తంగా యాత్రను గురించి
ప్రస్తుతం ఉన్న స్థితి నుండి ఉండవలసిన స్థితి వరకూ చేసే ప్రయాణమే యాత్ర.
పాశవిక మానవుడి నుండి మానవీయ మానవుడిగా; మానవీయ మానవుడి నుండి దివ్య మానవుడిగా పరివర్తన చెందడమే యాత్ర.
హృదయ క్షేత్రం నుండి మనోక్షేత్రానికి; మనో క్షేత్రం నుండి కేంద్ర క్షేత్రంలోకి ప్రయాణించడమే యాత్ర.
స్థూలం నుండి సూక్ష్మం; సూక్ష్మం నుండి సూక్ష్మాతి సూక్ష్మం వరకూ చేసే ప్రయాణమే యాత్ర.
పరిపూర్ణ మానవుడిగా పరివర్తన చెందడమే ఈ యాత్ర.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి